తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య..

షార్ట్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్‌లో నటిస్తూ..

తెలుగు ఆడియన్స్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

దీంతో వేడితెర పై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు అందుకుంది.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ 'అలా వైకుంఠపురములో' కూడా నటించింది.

తాజాగా బేబీ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యి..

బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇక ఈ మూవీ చూసిన అల్లు అర్జున్ ఒక స్పెషల్ ఫంక్షన్ పెట్టి..

చిత్ర యూనిట్‌తో పాటు వైష్ణవి యాక్టింగ్‌ని ప్రత్యేకంగా అభినందిచాడు.  

వైష్ణవిలా మరికొంతమంది తెలుగు అమ్మాయిలు కూడా సినిమాలోకి రావాలని తన కోరికను తెలిపాడు.