తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య..
షార్ట్ ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్లో నటిస్తూ..
తెలుగు ఆడియన్స్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
దీంతో వేడితెర పై క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు అందుకుంది.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ 'అలా వైకుంఠపురములో' కూడా నటించింది.
తాజాగా బేబీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యి..
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఇక ఈ మూవీ చూసిన అల్లు అర్జున్ ఒక స్పెషల్ ఫంక్షన్ పెట్టి..
చిత్ర యూనిట్తో పాటు వైష్ణవి యాక్టింగ్ని ప్రత్యేకంగా అభినందిచాడు.
వైష్ణవిలా మరికొంతమంది తెలుగు అమ్మాయిలు కూడా సినిమాలోకి రావాలని తన కోరికను తెలిపాడు.