ఎండలు మండిపోతున్నాయ్
నిప్పుల గుండంగా తెలుగు రాష్ట్రాలు
కనిష్టంగా 42..గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు
ఏపీలో భానుడి భగభగలు
514 మండలాల్లో దంచికొడుతున్న ఎండలు
152 మండలాల్లో తీవ్రమైన వేడి గాలులు
తెలంగాణ నిప్పులగుండంగా మారుతోంది
బయటకు రావాలంటేనే జంకుతున్న జనం
వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ముఖ్యంగా ఆరేళ్లలోపు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి