అమెరికాకు చెందిన అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తున్న భారత సంతతి వ్యక్తులు వీరే ..
సత్యం నాదెళ్ల (మైక్రోసాప్ట్ సీఈఓ)
సుందర్ పిచాయ్ (అల్ఫాబెట్ (గూగుల్) సీఈఓ)
శంతను నారాయణ్
(అడోబ్ సీఈఓ)
పరాగ్ అగర్వాల్
( ట్విటర్ సీఈఓ)
అజయ్పాల్ సింగ్ బంగా (మాస్టర్ కార్డ్ సీఈఓ)
జయశ్రీ ఉల్లాల్
(అరిస్టా నెట్వర్క్స్ సీఈఓ)
అరవింద్ కృష్ణ
(ఐబీఎమ్ సీఈఓ)
రాజ్ సుబ్రమణియమ్
(ఫెడెక్స్ సీఈఓ)
లీనా నాయర్
(ఛానల్ సీఈఓ)
సీఎస్ వెంకటకృష్ణన్
( బార్ క్లేన్ సీఈఓ)
రాజీవ్ సూరీ
( నోకియా సీఈఓ)
జార్జ్ కురియన్
(నెట్ యాప్ సీఈఓ)
లక్ష్మణ్ నరసింహన్
( స్టార్బక్స్ సీఈఓ) నూతనంగా నియామకమయ్యారు.