జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్..

రాజకీయ ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

ఈ బుధవారం నుంచి వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నారు.

అయితే ఈ యాత్ర కంటే ముందు పవన్..

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో..

హోమం, యజ్ఞ పూజలు నిర్వహిస్తున్నారు.

ఇక ఈ ఫోటోలను జనసేన టీం సోషల్ మీడియాలో షేర్ చేయగా..

ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.