జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్..
రాజకీయ ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
ఈ బుధవారం నుంచి వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నారు.
అయితే ఈ యాత్ర కంటే ముందు పవన్..
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో..
హోమం, యజ్ఞ పూజలు నిర్వహిస్తున్నారు.
ఇక ఈ ఫోటోలను జనసేన టీం సోషల్ మీడియాలో షేర్ చేయగా..
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.