లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి..
దాదాపు 2 ఏళ్ళ తరువాత తన కొత్త సినిమా ప్రకటించింది.
కమల్ హాసన్ నిర్మాణంలో ఈ సినిమా వస్తుంది.
శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతుంది.
రాజ్కుమార్ పెరియసామి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.
దేశభక్తి కథాంశంతో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతుంది.
ఇక ఈ మూవీ షూటింగ్ గ్యాప్లో సాయి పల్లవి..
నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగింది.