భోజనం తర్వాత స్వీట్స్, ఐస్క్రీం తింటున్నారా?
చాలామందికి భోజనం చేసిన తర్వాత స్వీట్లు లేదా ఐస్క్రీమ్లు తినే అలవాటు ఉంటుంది.
భోజనం చేసిన తర్వాత స్వీట్లు, ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్న డాక్టర్లు.
భోజనం తర్వాత వీటిని తింటే సమస్యలే అని హెచ్చరిక.
ఆకలి వేయడం వల్ల పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది.
భోజనానికి ముందు స్వీట్స్ తినడం వల్ల పొట్టలోని గ్యాస్ తగ్గిపోతుంది.
భోజనానికి ముందు ఐస్ క్రీమ్ తింటే ఆకలి తగ్గిపోతుంది.
పొట్టలోని ఆహారం జీర్ణం కావడానికి జఠరాగ్ని సాయం చేస్తుంది.
భోజనం తర్వాత తీసుకునే చల్లని పదార్ధాలు జఠరాగ్ని పనితీరును దెబ్బతీస్తాయి.
దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు.
ఐస్ క్రీమ్ శరీరానికి విరుద్ధ ఆహారం.
వీటిని అధికంగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం.