బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్..

దుబాయ్‌లో జరుగుతున్న SIIMA అవార్డ్స్‌కి హాజరయ్యింది.

అక్కడ రెడ్ కార్పెట్ పై ఫోజులు ఇచ్చిన ఈ భామ..

అనంతరం దుబాయ్ విధుల్లో అదిరే ఫోటోషూట్ చేసింది.

స్టైలిష్ వెర్‌లో అదిరే లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. 

ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.