Biocon

    కోవిడ్-19 మెడిసిన్: కరోనా రోగులకు ఊరట.. ధర రూ.8వేలు మాత్రమే!

    July 14, 2020 / 10:39 AM IST

    కరోనా వైరస్ సోకిన రోగులకు కాస్త ఊరట కలిగించే వార్త ఇది. తీవ్రమైన COVID-19 రోగులకు మితమైన చికిత్స కోసం బయోలాజిక్ మెడిసిన్ ఇటోలిజుమాబ్‌ను ప్రవేశపెడతామని బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ ప్రకటించింది. ఇది ఒక్కో సీసా రూ.8,000 ఖర్చు అవుతుంది. COVID-19 కారణంగా సైటోక

10TV Telugu News