Home » Telangana elections 2023
షర్మిల ప్రయత్నాలకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రేణుకాచౌదరి, వీహెచ్ లాంటి నేతలు ఎక్కడికక్కడే బ్రేక్లు వేస్తూ వచ్చారు. షర్మిల పార్టీ విలీనం వల్ల తెలంగాణలో నష్టమే తప్ప లాభం లేదని అధిష్టానానికి గట్టిగానే చెప్పారు ఈ నేతలంతా.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడింది. కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడ్డ ముఖ్యమంత్రి ఆదివారం.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలపై ఆరా తీశారు.
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సైరన్ మోగించేందుకు సిద్ధమైంది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రంతోపాటు..
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో ఈ విషయంపై చర్చలు జరిపారు.
కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పబోదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మోసకారి పార్టీ అని...
హైదరాబాద్లో ఇప్పుడు హిందూ, ముస్లింలు మతసామర్యంతో కలిసి జీవించే వాతావరణం ఉందని తెలిపారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించుకునేలా వ్యూహకర్త సునీలు కనుగోలు సర్వే రిపోర్టులు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం మొత్తం కామారెడ్డి వైపు చూస్తోంది. దేశమంతా కామారెడ్డిలో కేసీఆర్ పోటీపైనే చర్చ జరుగుతోంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
పార్టీలు ఇచ్చే డబ్బు విషయంలో ఓటర్లు ధర్నాలు చేయడాన్ని సీఈసీ కోట్ చేసిందంటనే ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణలో కాంగ్రెస్ ఇన్చార్జిలు ఈ పని సక్రమంగానే చేస్తున్నారా? అంటే నో.. నో.. అనే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్ర పార్టీలో సమస్యలను చక్కదిద్దాల్సిన అధిష్టానం దూతలు అసలు ఏం చేస్తున్నారు?