At Ananthapur

    అనంతపురంలో ప్రైవేట్ ట్రావెల్‌ బస్సు బోల్తా

    October 10, 2019 / 01:37 AM IST

    అనంతపురం జిల్లాలో గురువారం (అక్టోబర్ 10, 2019) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పామురాయి సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. �

10TV Telugu News