Home » RSS Chief Mohan Bhagwat
మహిళల భాగస్వామ్యం లేకపోతే సమాజం అభివృద్ధి చెందదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. విజయ దశమి ఉత్సవాల సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో పెరుగుత�
‘అఖండ భారతం’ త్వరలోనే సాకారమవుతుంది..దీన్ని ఎవ్వరూ ఆపలేరు అని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
సమతామూర్తి సన్నిధిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ శనివారం సంచలన కామెంట్లు చేశారు. హిందువుల్లేకుండా ఇండియా లేదు.. ఇండియా లేకుండా హిందువుల్లేరని కామెంట్ చేశారు....
ముస్లింల జనాభా పెరగలేదని... తగ్గుతోందని అసదుద్దీన్ చెప్పారు. క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే వ్యాఖ్యల్లోనూ నిజం లేదన్నారు. ముస్లింలు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని మోహన్ భ
హిందువులు, ముస్లింలు వేర్వేరు కాదని.. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే అని, ముస్లిం సమాజానికి హిందుత్వ వ్యతిరేకంగా కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మతం పేరుతో దాడులు చేసే వాళ్లు హిందుత్వ వ్యతిరేకులని అన్నారు.
జాతీయ వ్యాప్తంగా కనిపించిన కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ ప్రభావాన్ని ప్రజలు, ప్రభుత్వం తేలికగా తీసుకున్నాయి. అందుకే ప్రస్తుతం జాతీయవ్యాప్తంగా వైద్య సంక్షోభం కనిపిస్తుంది.
RSS Chief Mohan Bhagwat: ఎవరైనా హిందువు అయి ఉంటే వారు కచ్చితంగా దేశభక్తుడై తీరాలి. అది అతని క్యారెక్టర్, నేచర్ అవ్వాల్సిందేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ దేశభక్తి గురించి విశ్లేషిస్తూ ఈ వ్యాక్యలు చేశారు. ఓ ఈవెంట్ లో రచయిత జ�
అయోధ్యలో రామాలయం ఆలయ నిర్మాణం శంకుస్థాపన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దూర దృష్టితో, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కల సాకారం అయ్యిందని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ వెల్లడించారు. రామాలయ భూమి పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రామాలయ